తెలుగులో
పాలన : సీఎంవో అధికారులకు
ముఖ్యమంత్రి ఆదేశం
వ్యవహారాలను సాధ్యమైనంత
వరకు తెలుగు భాషలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ అధికారులను
ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మంగళవారం ఆదేశించారు. ఈ కార్యాలయం నుంచి వివిధ
శాఖలకు వెళ్లే అన్ని 'నోట్'లను
సాధ్యమైనంత వరకు
తెలుగులోనే తయారుచేసి పంపాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా వారం రోజుల్లో చర్యలు
తీసుకోనున్నట్లు కార్యాలయం అధికారులు తెలిపారు.
ఇక ఈ నిర్ణయాన్ని అమలు చేయడం అధికారుల వంతు.

No comments:
Post a Comment