ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు తప్పనిసరి
ఈరోజు మరొక మంచి వార్త:
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ సమావేశం.
ముఖ్య నిర్ణయాలు:
హాజరు పట్టీ లో సంతకాలు ఇకనుంచి తెలుగులో.
ప్రభుత్వ విభాగాల్లో నిత్య వ్యవహారాలూ తెలుగు లోనే.
ఇక నుంచి అన్ని దరఖాస్తులు తెలుగులో మాత్రమే.
ఎఫ్ ఐ ఆర్ లు కూడా తెలుగులో ఉండాలి.
మే 14 - అధికార భాషా దినోత్సవం.
పూర్తి వివరాలకు ఈరోజు ఈనాడు లింకు :
No comments:
Post a Comment